ఆనంతపురం జిల్లా యందు గల (K.G.B.V.) కస్తూరి బాయి గాంధీ బాలికల విద్యాలయాల యందు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోను అభ్యర్థులకు తెలియచేయడం ఏమనగా మీరు ధరఖాస్తు చేయు ఆఖరు తేదీ 30-04-2025 నుండి 03-05-2025 వరకు పొడిగించడ మైనది కావున అర్హత గల అభ్యర్థులందరు మీ మండల కేంద్రం నందు గల (MEO)మండల విద్యా శాఖాధికారి కార్యాలయము నందు MEO గారికి 03-05-2025 సాయంత్రము 5.00 గంటల లోగా దరఖాస్తులు సమర్పించవలేనని కోరడమైనది .
👉👉కె జి బి వి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోను అభ్యర్థులకు తెలియచేయడం ఏమనగా మీరు ధరఖాస్తు లను ఆన్లైన్ ద్వారా కాకుండా, క్రింద పొందుపరచిన దరఖాస్తును పూరించి మీ మండల కేంద్రం నందు గల MEO కార్యాలయము నందు MEO గారికి సమర్పించవలెను.